తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- పరీక్షల వేళ పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం(స్నాక్స్) ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు షెడ్యూల్ ను... Read More
తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ ... Read More
తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్... Read More
తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- గ్రూప్-I మెయిన్ పరీక్షల మూల్యాంకనాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. గతేడాది నవంబర్ మాసంలోనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా..తాజాగా ఈ ప్రక్రియను ... Read More
తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం రాకెట్ను గుట్టు రట్టు చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారుల దాడులు నిర్వహించగా.. ఈ వ్యవహారం వెలుగు చూసింది. గౌలి... Read More
తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సర్వే జరిగిన తీరుతో పాటు ముసాయిదా రూపకల్పన... Read More
తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్ లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియే... Read More
తెలంగాణ,సూర్యాపేట, జనవరి 29 -- సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులోని అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్ర... Read More
తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్న్యూస్ చెప్పింది. యాత్రికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోన... Read More